Shopping Cart 0 items - $0.00 0

మహేష్, గోపీచంద్ నో చెప్పారా?

 

టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. డాల‌ర్ డ్రీమ్స్‌తో ఫ‌స్ట్ బెస్ట్ డైరెక్ట‌ర్ గా నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న ఈ ద‌ర్శ‌కుడు ఆనంద్ మూవీతో ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ త‌ర్వాత సుమంత్‌తో తీసిన కూల్ మూవీ గోదావ‌రి. సుమంత్ క‌న్నా ముందు గోదావ‌రి మూవీకి శేఖ‌ర్ క‌మ్ముల అనుకున్న హీరో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. అనుకోవ‌డ‌మే కాదు మ‌హేష్ బాబును క‌లిసి స్టోరీ చెప్ప‌డం కూడా జ‌రిగింది. అయితే సూప‌ర్‌స్టార్ మాత్రం ఎందుకో ఈ మూవీకి ఓకె చెప్ప‌లేదు. మ‌హేష్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ట్రై చేసిన హీరోల్లో గోపిచంద్ కూడా ఉన్నారు. అయితే గోపీచంద్ కూడా గోదావ‌రి మూవీ చేయ‌డానికి అంత‌గా ఇంట్రస్ట్ చూప‌లేదు. సో ఆ విధంగా మ‌హేష్ బాబు, గోపీచంద్ త‌ర్వాత మ‌రికొంత మంది నో చెప్పిన ప్రాజెక్ట్ ని సుమంత్ చేయ‌డం జ‌రిగింది.

 

Leave a comment

error: Content is protected !!