విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పేరిట టాలీవుడ్ లో అన్ని విభాగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళాకారులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 29 జూన్ 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నంది అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగబోతోంది. “కళావేదిక” , ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడును .

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు పోస్టర్ లాంచ్ చేశారు . ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a comment

error: Content is protected !!