51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారంకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. రజిని ఇప్పటికే 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.  తాజాగా దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికవ్వడంతో ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Leave a comment

error: Content is protected !!