“మాయబజార్ జగన్మోహన్”….సినిమా రంగంలో ఆ చిత్రానికి రంగులద్దిన వ్యక్తిగా పరిచయం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల నలుపు తెలుపు సినిమాలని రంగుల సినిమాలుగా మార్చారు. ఇంతకాలం తెరవెనక సాంకేతిక సేవలందించిన ఈయన ఇప్పుడు టెంపల్ మీడియా సంస్త ద్వారా చిత్ర రచయితా , దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. డిసెంబర్ 29 న వీరి దర్శకత్వంలో  ముహూర్తం పూజా కార్యక్రమంతో ఆరంభమయింది. శ్రీ యతీష్ & నందిని నిర్మించే ఈ చిత్రం షెడ్యూల్, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేయ నున్నా రు.

Leave a comment

error: Content is protected !!