Maname movie : శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మనమే’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్‌ను పొందింది. చిత్ర నిడివి ఇంకా వెల్లడికాలేదు.

ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఐషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవింద్రన్, శివాలు నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్ ను మలుపు తిప్పుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

Leave a comment

error: Content is protected !!