త్రివిక్రమ్, మహేష్ బాబు కలయికలోఅతడు‘, ‘ఖలేజావంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 11ఏళ్ల తర్వాత మూడోసారి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. సినిమాని త్రివిక్రమ్ ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలను నిర్మించిన హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు(రాధాకృష్ణ) నిర్మాతగా రూపొందన్నుంది. మహేష్ బాబుకు ఇది 28 సినిమా. సినిమాకి సంబంధిన అఫీషియల్ ప్రకటన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Leave a comment

error: Content is protected !!